సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పెండింగ్లో ఉన్న డి.ఎ.లు విడుదల కు కృషి చేయాలని TNGO నాయకులను కోరారు. కనీసం రెండు DA ల విడుదలకు చర్యలు తీసుకోవాలని, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికీ నాయకత్వం వహించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన TNGO సీక్రటరీ కోమాండ్ల విక్రమ్ రెడ్డి, సమస్యలను TNGO సెంట్రల్ యూనియన్ దగరికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


No comments:
Post a Comment